ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వరద బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు
30 Nov 2020 11:02 AM
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
అమరావతి: సీఎం వైయస్ జగన్ వరద బాధితులకు పరిహారం ప్రకటించిన తరువాత కూడా చంద్రబాబు డ్రామాలు చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వరద బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు.