ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
రాజకీయ ఉనికి కోసమే దేవినేని ఉమా ఆరోపణలు
26 Aug 2020 11:21 AM
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
విజయవాడ: రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు టీడీపీ నేత దేవినేని ఉమ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్నింటిని దోచుకున్న ఉమా..ఇప్పుడు తనపై అక్రమ మద్యం, ఇసుక రవాణా చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమాకు దమ్ముంటే చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాలు విసిరారు. తీరు మార్చుకోకపోతే ఉమకు ప్రజలే గుణపాఠం చెబుతారని కృష్ణప్రసాద్ హెచ్చరించారు.