అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రైతు సంక్షేమానికి వైయస్ జగన్ పెద్దపీట
04 Mar 2022 3:14 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్
అనంతపురం: రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం అండేపల్లి, కంబదూరు గ్రామాల్లో వై.యస్.ఆర్ జలకళ పథకం కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్దే లక్ష్యంగా రైతులకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన వైయస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.