కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రహదారి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీదేవి
27 Aug 2022 3:18 PM
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గంలోని హోసూర్ నుంచి మొలగవల్లికి వెళ్లే రహదారి పనులను ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. అధికారులు మరియు కాంట్రాక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పనుల నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు బాగా జరుగుతున్నాయని, వీలైనంత తొందరగా రహదారిని పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుక రావాలన్నారు. పంట పొలాలలో పనిచేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడారు. ఈ రహదారి లేక ఎన్నో సంవత్సరాలుగా చాలా అవస్థలు పడ్డామని.. మీరు మా సమస్యను గుర్తించి రోడ్డు వేస్తున్నారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు