పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు రాయలసీమకు శని
18 Dec 2019 6:27 PM
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి
తాడేపల్లి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమకు పట్టిన శని అని విమర్శించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో కరువు పోయిందన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని ఆయన తెలిపారు.