కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అరకును దత్తత తీసుకొని అంధకారంలో నెట్టారు
30 Jul 2019 1:54 PM
ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ
అమరావతి: చంద్రబాబు అరకును దత్తత తీసుకొని అంధకారంలో నెట్టారని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ విమర్శించారు. మలేరియా, డయోరియా విభృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.