నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
సభలో టీడీపీ ద్వంద్వ విధానం
16 Jun 2020 11:57 AM
విప్ సామినేని ఉదయభాను
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు టీడీపీ ద్వంద్వ విధానాన్ని అవలంభించిందని శాసన సభ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో టీడీపీ వాకౌట్ చేసి..కౌన్సిల్లో నిరసన చేపట్టడం ఏంటోనని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం కాబట్టీ ఈ రోజు జరిగింది..ఉమ్మడి సమావేశం, టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలని, లేదంటే గవర్నర్ ప్రసంగాన్ని హాజరు కావాలన్నారు.