మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వండర్స్ సృష్టించిన ఏకైక సీఎం వైయస్ జగన్
23 May 2020 6:39 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు : వన్ ఇయర్లో వండర్స్ సృష్టించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను వైయస్ జగన్ కళ్లారా చూసి, అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేశారని కొనియాడారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 43 వేల బెల్టు షాపులు పెట్టిన ఘనత చంద్రబాబుదని ధ్వజమెత్తారు. మొదటి సంతకంతోనే బెల్టు షాపులను తొలగించిన ఘనత సీఎం వైయస్ జగన్ది అని రోజా అన్నారు.