మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వాళ్లంతా కాలగర్భంలో కలిసి పోయారు
01 Jun 2021 11:41 AM
ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ట్వీట్
గుంటూరు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం,ప్రజల సొమ్ము లూటీ చేసిన వారెవరినీ వదలబోము. టీడీపీ మాకు అసలు ప్రత్యర్థే కాదు,ఆ పార్టీ నేతలను వేధించాల్సిన అవసరం లేదు. సోనియాగాంధీ సహా సీఎం వైయస్ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పెద్దవాళ్లంతా కాలగర్భంలో కలిసి పోయారని ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.