చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎమ్మెల్సీ కరీమున్నిసా పార్థివదేహానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళి
20 Nov 2021 12:25 PM
విజయవాడ: కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా పార్థివదేహానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళులర్పించారు. కరిమున్నిసా నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అజిత్ సింగ్ నగర్ లో ఎమ్మెల్సీ కరీమున్నిసా పార్థివదేహానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.