రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
దొంగల లెక్కలు చెప్తూ బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు
24 Feb 2021 12:10 PM
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి
నెల్లూరు: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు కొత్త లెక్కలు చెప్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. దొంగల లెక్కలు చెప్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా చంద్రబాబుకు ఫలితం రాలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పార్టీ 86 శాతం సాధించడం ఇదే ప్రథమం అన్నారు. మున్సిపాలిటీలతో పాటు తిరుపతి ఉప ఎన్నికలోనూ మాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.