కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
21 Aug 2021 5:03 PM
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి
నెల్లూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాకాణి శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బండ్ల పాలెం గ్రామంలో స్వర్గీయ కాకాని రమణారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.