వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి
30 Jan 2020 5:49 PM
ఎమ్మెల్యే హఫీజ్ఖాన్
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలుకు హైకోర్టు వద్దని రాయలసీమ టీడీపీ నేతలు చెప్పగలరా?. చంద్రబాబు 29 గ్రామాలకే నాయకుడిగా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా?