కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నరసరావుపేటలో కోడెల ఇష్టారాజ్యం
30 Jul 2019 10:13 AM
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి ‘కే’ చానల్పై రూ.70 కోట్ల పైరసీ కేసులు నడుస్తున్నాయని, నరసరావుపేటలో కోడెల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కే ట్యాక్స్ అంశంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశారు.