కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గౌతమ్రెడ్డి మృతిపై టీడీపీ నీచ రాజకీయాలు
24 Feb 2022 4:28 PM
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తూర్పు గోదావరి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక గొప్ప వ్యక్తి మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్అయ్యారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని రాజకీయం చేయడం దారుణమన్నారు.