జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
టీడీపీ నేతలంతా హోం క్వారంటైన్లోనే
04 May 2020 12:44 PM
ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: టీడీపీ నేతలంతా హోం క్వారంటైన్లోనే ఉన్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. విపత్కర సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ హైదరాబాద్లో దాక్కుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతను మరిచి విమర్శలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.