మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
‘జనసైనికులారా.. టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధంకండి’
14 Mar 2022 10:08 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ట్వీట్
అమరావతి: ‘ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం. జనసైనికులారా టీడీపీ పల్లకీ మోయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై అంబటి రాంబాబు స్పందించారు. ఆయన ప్రసంగం అంతా టీడీపీ పల్లకీ మోసే విధంగానే ఉందని ట్వీట్ ద్వారా ప్రశ్నించిన అంబటి.. ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం అని స్పష్టం చేశారు.