నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి విశ్వరూప్ పర్యటన
06 Aug 2019 6:59 PM
తూర్పుగోదావరి: పి.గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పర్యటించారు. దేవీపట్నం ముంపునకు కారణం కాపర్ డ్యాం నిర్మాణమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వరద బాధితులకు ఆహారం, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా శివాయిలంక కాజ్వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.