చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
2008లోనే పాల-ఏకరిలను వైయస్ఆర్ బీసీలుగా గుర్తించారు
02 Aug 2021 8:19 PM
మంత్రి వేణుగోపాలకృష్ణ
తాడేపల్లి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లోనే పాల-ఏకరిలను బీసీలుగా గుర్తించారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాల-ఏకరి కోసం సీఎం వైయస్ జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. సోమవారం పాల-ఏకరి కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీల అమలు దిశగా పాలన జరుగుతోంది. విద్య, వైద్య రంగంలో సీఎం వైయస్ జగన్ నూతన విప్లవం తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు’’ అని అన్నారు.