చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆలయాల్లో రథాల పరిరక్షణకు చర్యలు
16 Sep 2020 11:20 AM
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి వెండి రథాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీినివాస్ బుధవారం పరిశీలించారు.అమ్మవారి వెండిరతంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని మంత్రి తెలిపారు.