వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరం
02 Jul 2021 12:35 PM
మంత్రి సీదిరి అప్పలరాజు
తిరుమల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... జల వివాదం రావడం బాధాకరమని, ఆ శ్రీనివాసుడి కృపతో ఈ వివాదం పరిష్కారం కావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన జలాలను గౌరవప్రదంగా సంపాదించుకోవాలని చెప్పారు. వివాదాలు పడడం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయని అభిప్రాయపడ్డారు.