ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
చంద్రబాబువి కుట్ర రాజకీయాలు
29 Sep 2020 6:17 PM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే మాకు అంటగట్టాలని చంద్రబాబు చూస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల విచారణలో దాడి చేసింది టీడీపీ నేత ప్రతాప్రెడ్డి అని తేలిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్రెడ్డి వైయస్ఆర్సీపీ కార్యకర్తని తేలితే రాజకీయాలు మానుకుంటానని పెద్దిరెడ్డి సవాలు విసిరారు.