కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సెజ్ భూసేకరణపై మంత్రి కన్నబాబు సమీక్ష
18 Feb 2020 5:26 PM
తూర్పు గోదావరి: కాకినాడ సెజ్లో భూసేకరణ, ఇతర సమస్యలపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి పాల్గొన్నారు. భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలన్నారు.