వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు
22 Jul 2021 5:12 PM
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
విశాఖ: మూడేళ్లలో 55 వేల ఐటీ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాటుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్ ప్రమోషన్లను మరింత పెంచాలని మంత్రి ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు ఉన్నాయన్నారు. సీఈవోల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.