వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం
30 Jul 2020 12:33 PM
మంత్రి గౌతంరెడ్డి
విజయవాడ: మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్నమన్నారు. టెక్నాలజీలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష్యాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.