రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఇది ప్రజా ప్రభుత్వం..ప్రజలకు అండగా ఉంటాం
12 May 2020 11:09 AM
మంత్రి ధర్మాన కృష్ణదాస్
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వెంకటాద్రి నగర్లో ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మనోధైర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.