వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీకి ప్రజాస్వామ్యంపై ఎలాంటి గౌరవం లేదు
15 Mar 2022 12:30 PM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: టీడీపీకి ప్రజాస్వామ్యంపై ఎలాంటి గౌరవం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు.బడ్జెట్ ప్రతులు చించి గవర్నర్పై విసిరినప్పుడే టీడీపీ నైజం అర్థమైందన్నారు. టీడీపీ సభ్యులు సభను జరగనివ్వకుండా పదేపదే అడ్డుపడుతున్నారని విమర్శించారు.