రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి
28 Jul 2021 12:55 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ: త్వరలో 2.62 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం టిడ్కో, మెప్మా, బ్యాంకు సమన్వయకర్తలతో మంత్రి బొత్స సత్యనారాయణ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.