స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి
సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి
02 Jul 2020 4:17 PM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రకాశం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు దేశంలోనే తొలిసారి అన్నారు. సీఎం వైయస్ జగన్తో చర్చించి సుబాబుల్ రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు.