కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రథోత్సవంలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
13 Mar 2021 12:38 PM
నెల్లూరు:మూలాపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో మంత్రి అనిల్కుమార్యాదవ్ పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. మంత్రి అనిల్ కుమార్ స్వామివారిని భజాలపై మోసి రథాన్ని లాగారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.