చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్ విడుదల
28 Apr 2020 5:30 PM
లాక్డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పరీక్షలు
మంత్రి ఆదిమూలపు సురేష్
తాడేపల్లి: పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.