మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
17 Jan 2019 12:54 PM
వైయస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు: అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్ఆర్సీపీ నాయకులు, అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.