సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన లేళ్ల అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: ముఖ్యమం‍త్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పిరెడ్డి వెంట ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రాఘురామ్ ఉన్నారు.

Back to Top