వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కంచికచర్ల పీఎస్ వద్ద వైయస్ఆర్ సీపీ ఆందోళన
31 Jan 2019 3:34 PM
కృష్ణా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకుడు మొండితోక జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద వైయస్ఆర్ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.