జమ్మలమడుగులో ఉద్రిక్తత

వైయస్‌ఆర్‌సీపీ నేత మహేష్‌రెడ్డి వాహనం ధ్వంసం

టీడీపీ అరాచకాలపై వైయస్‌ఆర్‌సీపీ ధర్నా

వైయస్‌ఆర్‌ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వైయస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మహేష్‌రెడ్డి వాహనాన్ని టీడీపీ నేత  రామసుబ్బారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.  వైయస్‌ అవినాష్‌రెడ్డి,సుధీర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు.టీడీపీ అరాచకాలపై  అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు.

 

Back to Top