మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అవినీతిరహిత పాలన అందించడమే లక్ష్యం
02 Oct 2019 4:22 PM
హోం మంత్రి సుచరిత
గుంటూరు: గాంధీ సిద్ధాంతాలు ప్రజలందరికీ మార్గదర్శకాలు కావాలని హోం మంత్రి సుచరిత అన్నారు. మూడు నెలల్లోనే లక్షా 27 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్దే అన్నారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని ఆమె ప్రారంభించారు.