రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్సీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు..
30 Jan 2019 3:29 PM
వైయస్ జగన్ సమక్షంలోపార్టీలోకి చేరిక...
హైదరాబాద్: ఎన్నికల ముందు అధికార పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్ లోటస్పాండ్లో వైయస్ జగన్ సమక్షంలో గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరారు.డాక్టర్ పొన్నం నాగ మల్లిఖార్జునరావు,టీడీపీ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్ఆర్సీపీలోకి చేరారు.వారికి వైయస్ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైయస్ఆర్సీపీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని వారు తెలిపారు.