ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
అర్హులు అందరికి సంక్షేమ పథకాలు
02 Nov 2022 4:13 PM
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పివిఎల్ నరసింహారాజు
పశ్చిమ గోదావరి: అర్హులందరికీ సంక్షేమ ఫథకాలు అందించడమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పివిఎల్ నరసింహారాజు అన్నారు. పాలకోడేరులో బుధవారం పివిఎల్ నరసింహారాజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని నరసింహరాజు అభ్యర్థించారు.