సాగునీటి కోసం రైతుల ధర్నా

గుంటూరు: వైయస్‌ఆర్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ నూజెండ్లలో రోడ్లపై భైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. పమిడిపాడు బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండు చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top