సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
సీఈసీని కలువనున్న వైయస్ఆర్సీపీ నేతలు
11 Mar 2019 3:56 PM
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలువనున్నారు. వైయస్ఆర్సీపీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు సీఈసీని కలువనున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.