‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్ జగన్
07 Jan 2019 1:08 PM
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం
వైయస్ఆర్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి
తూర్పుగోదావరి: ఇచ్చిన మాటను నెరవేర్చే మనస్తత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సొంతమని వైయస్ఆర్ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని 25వ డివిజన్ వాసులు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసి ప్రజల జీవితాల్లో సంతోషాలు నింపుతారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.