కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఎక్సైజ్ సీఐపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం
30 Aug 2020 12:43 PM
వైయస్ఆర్ జిల్లా: పులివెందుల ఎక్సైజ్ మహిళా ఎస్ఐని సీఐ వేధింపులకు గురి చేస్తుండటంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్ఐ వేధింపులపై విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. సీఐ వేధింపులపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.