కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
డిసెంబర్ 15న వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకం ప్రారంభం
27 Nov 2020 3:42 PM
అమరావతి: డిసెంబర్ 15న వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకం ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ-క్రాప్ బుకింగ్లో రైతులు బీమా చేసుకున్న పంటలకు ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ చెల్లించనుంది. వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సేవలు ప్రారంభించనున్నారు.