రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
కురిచేడు ఘటన బాధాకరం
31 Jul 2020 12:04 PM
దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్
ప్రకాశం: ప్రకాశం జిల్లా కురిచెడులో శానిటైజర్ తాగి ఏకంగా 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బాధాకరమని దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పేర్కొన్నారు. శానిటైజర్ ఎక్కువ మోతాదులో తాగడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శానిటైజర్పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.