కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నాడు-నేడు పనులు పరిశీలించిన సీఎం వైయస్ జగన్
08 Oct 2020 11:35 AM
విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు-నేడు పనులను పరిశీలించారు. తరగతి గదికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునీకీకరణ చేసిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చొని, అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో జగనన్న విద్యా కానుకను సీఎం వైయస్ జగన్ పంపిణీ చేయనున్నారు.