బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
14న తిరుపతికి సీఎం వైయస్ జగన్ రాక
07 Apr 2021 12:55 PM
ఏర్పాట్లను పరిశీలించిన వైయస్ఆర్ సీపీ నేతలు
చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీ తిరుపతికి రానున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచార సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనబోయే మీటింగ్ స్థలాన్ని వైయస్ఆర్ సీపీ జిల్లా ఇన్చార్జ్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తదితరులు పరిశీలించారు.