వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. 
 

Back to Top