పాఠశాలల్లో నాడు–నేడు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: పాఠశాలల్లో నాడు–నేడు పనులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొదటి దశ పనుల పూర్తి, రెండో దశ పనుల ప్రారంభంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top