పాఠ‌శాల‌ల్లో నాడు-నేడు ప‌నుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ప‌్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో జ‌రుగుతున్న నాడు-నేడు ప‌నుల ప్ర‌గ‌తిపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Back to Top