నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఆసుపత్రుల నాడు- నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top